డెంగ్యూతో చచ్చిపోతున్నా పట్టించుకోరా.. అధికారులపై ప్రజాగ్రహం

Murali

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తోంది. ఎంతోమంది డెంగ్యూ జ్వరాలతో బాధ పడుతూండగా కొంతమంది మృత్యువాత పడ్డారు కూడా. ఇటివలే మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ డెంగ్యూ జ్వరం బారిన పడి ప్రాణాలో కోల్పోవటం తీవ్ర సంచలనం రేపింది. ఈ సంఘటనతో డెంగ్యూ ఎంతలా విజృంభిస్తుందో, ప్రజల ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటున్నయో తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు డెంగ్యూ {{RelevantDataTitle}}