అవ్వా.... పార్కింగ్ కోసం ఏకంగా పోలీస్ జీపు తగలెట్టసారు

దేశ పౌరులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కాపాడాల్సిన పోలీసులే విచక్షణ మరిచారు. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన లాయర్లే తమ ధర్మాన్ని మరిచారు.వీరిద్దరికి ఉండాల్సింది ఓర్పు, సహనం.. కానీ ఆ రెండు లోపించడంతో.. పెద్ద వివాదమే చెలరేగింది.
ఈ వివాదం ఎక్కడో జరిగితే వేరే విషయం కానీ ఏకంగా కోర్టు ముందె వీరు విచక్షణ కోల్పోయారు.