పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ... అథారిటీ సీఈవో ఎందుకు రాలేదని ప్రశ్నించిన ఎన్జీటీ..!

Reddy P Rajasekhar
పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో దాఖలైన పిటిషన్ల గురించి ఈరోజు విచారణ జరిగింది. ఎన్జీటీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. {{RelevantDataTitle}}