దీపావళి పండుగా వెళ్లి 15 రోజులు అవుతుంది.. ఇప్పటికి ఆఫర్లతో టాటా మోటార్స్ వెలుగులు ఇస్తుంది.. ఇంకా విషయానికి వస్తే.. టాటా మోటార్స్ వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ విన్న ప్రతి ఒక్కరు వావ్ అని నోరు ఏళ్ళ బెడుతున్నారు.నోరు తెరిచేంత ఆ ఆఫర్ ఏంటో అని అని అనుకుంటున్నారా ?
ఇంకా అక్కడికే వస్తున్నాం.. టాటా మోటార్స్ లో వాహన కొనుగోలుపై ఏకంగా 5 లక్షల రూపాయిలు విలువు చేసే బంగారం గెలుచుకునే ఛాన్స్ టాటా మోటార్స్ ఇచ్చింది. అంతే కాదు.. వాషింగ్ మెషీన్, ఎల్ఈడీ టీవీ, మిక్సర్, స్మార్ట్ఫోన్ వంటి బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఇచ్చింది.
ఈ ఆఫర్ ని ట్విట్టర్ వేధికగా టాటా మోటార్స్ వెల్లడించింది. అయితే ఆ ఆఫర్ ఎలా అనుకుంటున్నారా ? అదేనండి టాటా మోటర్స్ తన ఎస్యూవీ కారును లేదా పికప్ ట్రక్ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు టీవీ, వాషింగ్ మెషీన్, మిక్సీ వంటి గిఫ్ట్లను ఇస్తుంది. అంతేకాకుండా వీటితోపాటు ఏకంగా రూ.5 లక్షల విలువైన బంగారాన్ని కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
Ab india manayega is saal ki doosri Diwali. Kharidiye Tata Motors SCV ya Pick-up trucks aur paaiye assured gifts aur mauka 5 lakh tak ka gold voucher jeetne ka. Offer valid from 1st to 30th november 2019. #DoosriDiwali @akshaykumar pic.twitter.com/KlPr2JItPV— Tata Motors (@TataMotors) November 9, 2019