అధికారి లంచం అడిగాడు.. గ్రామస్థులు కలిసి ఉతికేశారు!! 

Durga Writes

ఈ మధ్యకాలంలో అధికారులు లంచం తీసుకునే గాడిదలు ఎక్కువ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలవన్నట్టు పేద ప్రజలనుండి లంచాలు కావాలని పీక్కుతింటున్నారు. అయితే ఆలా చేసినందుకు చేయనందుకు తెలంగాణాలో అయితే ఓ తహశీల్ధార్ సజీవదహనం అయ్యింది. దీంతో మిగితా తహసీల్ధార్లు అంత అప్రమత్తమయ్యి ప్రజలకు న్యాయంగా కొందరు పనులు చేస్తున్నారు. కొందరు మాత్రం ప్రజల నుండి లంచాలు ఆశిస్తున్నారు. 

 

అయితే ఈసారి తహశీల్ధార్ కాదు.. విలేజ్ సెక్రటరీ చేసిన నిర్వాకం ఇది. జామీను పత్రాలపై సంతకాలు చేయాలంటే రెండు వేలు లంచం ఇస్తేనే సంతకం చేస్తాను అంటూ ఓ విలేజ్ సెక్రటరీ చెప్పిన నేపథ్యంలో గ్రామస్థులు తిరగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. {{RelevantDataTitle}}