దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉల్లి ఘాటు అందరికీ తగుల్తూ ఉంది. ఉల్లిని కట్ చేయకుండానే కన్నీళ్లు తెపిస్తుంది ఉల్లి పాయ. సాధారణంగా  కేజీ ఉల్లిపాయ ధర 15 నుంచి 30 రూపాయల మధ్యలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఈ ధర దాదాపు ప్రతి చోటా వంద రూపాయలు పైనే ఉండటం సామాన్యుల జోబుకి భారీగా చిల్లు పడుతుంది. వేసిన పంట సరిగా రాకపోవడం, అలాగే బాగా వర్షాలు పడి పంట మునిగిపోవడం వల్ల దిగుబడులు తగ్గి రేట్లు పెరగడానికి ముఖ్యకారణం అని తెలుస్తోంది. వివిధ, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ధరల్లో ఉల్లిపాయలను వినియోగదారులకు చేర వేసే ప్రయత్నాలు