ఫ్లిప్ కార్ట్ లో కెమెరా ఆర్డర్ చేస్తే... చివరికి ఏం వచ్చిందో తెలుసా.?

praveen

ఈమధ్య ఆన్లైన్ ప్రపంచంలో బతికేస్తున్నారు జనాలు . ఏం కావాలన్నా ఆన్లైన్లో ఒక క్లిక్ చేస్తే చాలు అది ఇంటికి వచ్చి చేరుతోంది. దీంతో ఎక్కడికో వెళ్లి ఏదో కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. మొబైల్ చేతిలో ఉంటే చాలు అన్ని మన చెంతకే చేరుతున్నాయి.  దీంతో ఈ కామర్స్ సైట్లలో  రోజురోజుకు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కస్టమర్లు ఎంతో ఆశతో తమకు కావాల్సిన వస్తువుని ఆర్డర్   చేస్తే చివరికి అది డెలివరీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మాత్రం షాక్ అవ్వక  తప్పడం లేదు. ప్రస్తుతం కేరళలో ఓ  {{RelevantDataTitle}}