నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో 'దిశ' ఇంటి వద్ద 'భద్రత' పెంపు..!!
దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. వెటర్నరీ వైద్యురాలు దిశ ఎక్కడ మృతి చెందిందో అక్కడే ఆ నిందితులు ఎన్కౌంటర్ చేసి చంపారు. సీన్ రికర్రెక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించగా నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు.
వెటర్నరీ డాక్టర్పై అత్యాచారం చేసి {{RelevantDataTitle}}