దిశా నిందితుల ఎన్‌కౌంట‌ర్‌కు ముందు ఏం జ‌రిగింది..

VUYYURU SUBHASH

గ‌త వారం రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపిన వెట‌ర్నరీ డాక్ట‌ర్ దిశా ఎన్‌కౌంట‌ర్ కేసు క్లోజ్ అయ్యింది. వారం రోజులుగా పోలీసులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసి ముందుగా నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఓ వైపు విచార‌ణ జ‌రుగుతూ ఉండ‌గానే తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌రో వైపు పోలీసులు ముందుగా కేసు న‌మోదు చేసే విష‌యంలో దిశ త‌ల్లిదండ్రుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరుపై సైతం విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

 

ఈ నేప‌థ్యంలో నే {{RelevantDataTitle}}