ఈ నేపథ్యంలోనే మొన్న సీన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేసి పడేశారు. దీంతో దేశం అంత సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదని అయన అన్నారు.