దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కానుందా...!

ch Nagalaxmi

దేశ వ్యాప్తంగా సంచలనం షృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రింకోర్టుకు వెళ్లింది. కొందరు న్యాయవాదులు ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుపై తీసుకోవాలని కోరుతూ వారు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌‌‌కు సంబందించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద {{RelevantDataTitle}}