బ్రేకింగ్ః డిప్యూటీ సీఎం పీఠంపై అజిత్ పవార్... తేదీ ఎప్పుడంటే...
మహారాష్ట్రలో మరోమారు ఆసక్తికరమైన రాజకీయం తెరమీదకు వచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. అనూహ్య రీతిలో చక్రం తిప్పి... ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నాయకుడు అజిత్ పవార్ మళ్లీ ముఖ్యనేతగా మారనున్నారు. మహారాష్ట్రకు మళ్లీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల్లో కలిసి పనిచేసిన బీజేపీ-శివసేన ముఖ్యమంత్రి విషంయలో పేచీతో విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని రీతిలో {{RelevantDataTitle}}