ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం  ఆంధ్రజ్యోతి మొదటిపేజీలో ఓ పిచ్చి కథనం అచ్చేశారు. అదేమిటంటే రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం తరలించాలని జగన్ ప్రయత్నిస్తే రైతులకు సుమారు రూ. 74 వేల కోట్లు నష్టపరిహారం చెల్లించాలట. ఎల్లోమీడియా ఎండి రాధాకృష్ణ రూ. 74 వేల కోట్లంటే కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఏకంగా రూ. 1.5 కోట్లంటున్న విషయం గమనించాలి. అంటే అందరూ కూడబలుక్కునే జగన్ ను బ్లాక్ మెయిల్ కు దిగినట్లు అనుమానంగా ఉంది.