సంక్రాంతి గుడ్ న్యూస్... హైదరాబాద్ మెట్రో ఇంకో తీపికబురు...
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్టు పూర్తిదశకు వచ్చింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ట్రయల్ రన్ నిర్వహించుకుంటున్న..కారిడార్-3 జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ కు తుది అనుమతులు లభించాయి. ఇప్పటికే, నాగోల్ నుంచి హైటెక్సిటీ, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైలు రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న తరుణంలో...ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే...మరింత వెసులుబాటు దక్కనుంది.
పాత నగరాన్ని కొత్త నగరంతో అనుసంధానం చేసే మణిహారంగా జేబీఎస్–ఫలక్నుమా కారిడార్ నిలిచిపోనుంది. జేబీఎస్–పరేడ్గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్,
{{RelevantDataTitle}}