అత్యాశకు పోయారా? నడిరోడ్డున పడాల్సిందే..!

NAGARJUNA NAKKA

రాత్రికి రాత్రే కోటీశ్వరులయిపోవాలనే అత్యాశ జీవితాలను నాశనం చేసి నడిరోడ్డుకు ఈడుస్తుంది. సామాన్యుల బలహీనతే వరంగా మార్చుకుంటున్న కేటుగాళ్లు. లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో అలాంటి ఘటనలే ఒకటీ రెండు కాదు అనేకం వెలుగులోకి వచ్చాయి. డబ్బులు వస్తాయని ఆశపడ్డ నిరుపేద కుటుంబాలు కాస్తా రోడ్డున పడ్డాయి. 

 

తెలంగాణలో రోజుకో చోట లాటరీ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్కొండలో సైబర్ కేటుగాళ్ల మోసానికి ఓ రైతు కుటుంబం బలైన ఘటన మరువక ముందే మరో మోసం వెలుగు చూసింది. ఆత్యాశకు పోయి ఆస్తులు, బంగారం అమ్ముకున్న ఓ కార్మికుడి కుటుంబం 16 లక్షలు పోగొట్టుకొని నడిరోడ్డున పడింది. 

 

నిజమాబాద్ ఆర్మూర్‌కు చెందిన {{RelevantDataTitle}}