ప్రచారంలో జోరుగా సాగుతున్న పంపకాలు.. ప్రలోభాలకు అడ్డాగా మారిన ఎలక్షన్లు..... ?
ఓటు సామాన్యుని హక్కు. ఐదు సంవత్సరాల పాలనకు అందించే చేయుత ఈ ఓటు. ఒకరకంగా ప్రజలకు ఆయుధం వంటిదని చెప్పవచ్చు. అలాంటి ఓటును అమ్ముకోవడానికి సిద్దమైన ఓటర్లకు, ప్యాకేజీల చొప్పున ఓట్లను వేయించుకోవడానికి, అభ్యర్ధులు, నోట్లకట్టలతో పాటుగా, బిర్యాని పొట్లాలు. మందు బాటిళ్లు, లేదా ఇతరమైన గిఫ్ట్లు ఇస్తూ తెలంగాణా ముద్దు బిడ్దలం, అవినీతి మరక అంటని నాయకులం అని చెప్పుకునే పెద్దల {{RelevantDataTitle}}