క్షణికావేశంలో చేసే పనుల వల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి. ఏ పని చేసినా కాస్త ఆలోచించి అడుగులు వేయాలి. అందులోనూ ఆడపిల్లలు ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల వల్ల ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త వహించడం చాలా మంచిది. బంధాలు, సంబంధాలకి ప్రస్తుతం కాలంలో విలువలు చాలా తక్కువయిపోయాయి. కొందరు ఆచార వ్యవహారాలిని మంటగలిపి ప్రవర్తిస్తున్నారు.పెళ్ళి, విడాకులు ఇలాంటి వాటి పై కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు నేటి యువత. పెళ్ళైన వారం రోజులకే మరొకరితో వెళ్ళిపోయి. తిరిగి భర్త పైన కేసు పెట్టడం లాంటి ఘటన ఇటీవలె మధ్య ప్రదేశ్ రాజధాని భూపాల్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో కోలార్ ప్రాంతానికి సంబంధించిన ఓ యువతిని ప్రైవేట్ సంస్థలో ఎకౌంటెంట్గా పనిచేస్తున్న యువకుడికి ఇచ్చి గత ఏడాది వివాహం చేశారు. అయితే ఈ యువతికి అంతకు ముందే టీచర్గా పనిచేస్తున్న యువకుడితో
{{RelevantDataTitle}}