ఇన్సైడర్ ట్రేడింగ్ నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన సీఐడీ
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా ఇప్పటికే ఆధారాలు బయటపడ్డాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకానికి తెలియజేసింది. డాక్యుమెంట్ రూపంలో కూడా బయటపెట్టింది. ఎవరెవరు ఎవరి పేరు మీద ఎంతెంత భూములు కొనుగోలు చేశారు. ఎలా కొన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులకు నిజంగానే అంతటి ఆర్ధిక స్థోమత ఉన్నదా లేదా అనే విషయాలను కూడా ఆరాతీస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా విషయాలు ప్రభుత్వం బయటపెట్టింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్తున్న వాదనల్లో సరిలేదని, ఆ వాదన సరికాదని
{{RelevantDataTitle}}