హైదరాబాద్లో మీ కళ్ళు తెరిపించే సంఘటన
జమ్మూ కాశ్మీర్, బెంగాల్ & కేరళల పరిస్థితిని చూశాము, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చర్యలను అనుసరిస్తోంది. హిందువులు తమ మనుగడ కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. మీకు ఇంకా అర్థం కాకపోతే, ఎప్పటికీ ఎప్పటికీ అర్థం కాదు. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం మన బాధ్యతగా మారింది. ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు.
ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏకంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడం గమనార్హం. ఈ వీడియో చూడండి మరియు అందరి దృష్టికి తీసుకురండి. మనమందరం రాజా సింగ్ కి మద్దతు ఇద్దాం.ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.