వాహన దారులకు బిగ్ షాక్ ఇవ్వనున్న కెసిఆర్...!

Parupally Sahithya

హైదరాబాద్‌లో వాతావరణ కాలుష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజు రోజుకి పరిశ్రమలు పెరగడం, వాహనాలు పెరగడం, కొత్త వాహనాలు బయటకు రావడం వంటివి జరుగుతున్నాయి. దీనితో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనితో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఎన్ని విధాలుగా కాలుష్యాన్ని కట్టడి చేద్దామని చూసినా సరే అది సాధ్యం అయ్యే పరిస్థితి ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం ఎన్నో చర్యలు కూడా తీసుకుంటూ వచ్చినా పెరుగుతుంది గాని తగ్గడం లేదు. 

 

ఇక ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు {{RelevantDataTitle}}