నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి.. ఆ తర్వాత చేతులు దులిపేసుకునే రకం కానే కాదు వైఎస్ జగన్. మాట ఇచ్చే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తారు.. కానీ మాట ఇచ్చేశాక మాత్రం ఆలోచించడం ఉండదు. ఎంత కష్టమైనా.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సరే లెక్క చేయడం ఉండదు. ఈ విషయం ఇప్పటికే తన తొమ్మిది నెలల పాలనలో అనేక సార్లు రుజువు చేసుకున్నారు వైఎస్ జగన్.
ఇప్పుడు ఆ విషయం మరోసారి రుజువైంది. తాను అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తానని
{{RelevantDataTitle}}