క‌రోనా బూచీ: ఏపీలో ఎంజాయ్‌మెంట్ బంద్‌...!

praveen

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ వ్యాప్తి తో చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా వణికిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండగా  {{RelevantDataTitle}}