భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22వ తేదీ నుండి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ పేద ప్రజలకు కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకంగా మారింది. పని చేస్తే కానీ డబ్బులు మిగిలని కొన్ని లక్షల మంది ప్రస్తుతం ఉపవాసాలు ఉంటున్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ ద్వారా నెలకి 5 కిలోల గోధుమపిండి వస్తుందట. అవి కొంతమంది వెనుకబడిన వర్గాల యొక్క పెద్ద కుటుంబాలకు కనీసం 4 రోజులకి కూడా సరిపోవు. అయినా అవి ప్రజలకు అందే సరికి చా