లాక్ డౌన్ ఇపుడు పదమూడో రోజు నడుస్తోంది. జనమంతా తెగ విసుగెత్తి ఉన్నారు. ఎపుడు ఎత్తేస్తారా వీధుల్లోకి పోదామాని ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 వరకూ ఆగండని మోడీ మాస్టార్ చెప్పుకొస్తున్నారు. అలాగే తెలుగు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్ కూడా చెబుతున్నారు. సరేనంటూ రోజులు లెక్కబెడుతున్నారు.