భారత్లో రోజుకు ఎన్నివేల కరోనా టెస్టులు చేస్తున్నారో తెలుసా..?
భారత్లో కరోనా వైరస్రోజురోజుకూ విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు సుమారు నాలుగు వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు వందమందికిపైగా మృతి చెందారు. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 27మంది మృత్యువాతపడడంతో ప్రభుత్వాలతోపాటు ప్రజల్లోనూ ఆందళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మరింత వేగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టేందుకు {{RelevantDataTitle}}