మర్కజ్ చీఫ్కు రెండో నోటీస్.. ఈసారి కూడా అదే సమాధానం చెబుతున్న మౌలానా సాద్
ఢిల్లీలోని నిజాముద్దీన్ప్రాంతంలోని మర్కజ్ జమాత్.. ఈ పేరు వింటేనే ఇప్పుడు దేశప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఇక్కడ నిర్వహించిన జమాత్ వల్లే ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు మొత్తం నాలుగువేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 1400కుపైగా కేసులు తబ్లిఘి జమాత్కు లింకున్నవేకావడం గమనార్హం. దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని అనకుంటున్న తరుణంలో తబ్లిఘి జమాత్ ఉదంతంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వందలాదిమంది ముస్లింలు, పలువురు విదేశీయులు కూడా ఈ జమాత్కు హాజరై సొంతూళ్లకు వెళ్లారు. దీంతో దేశంలోని మెజార్టీ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపించింది. జమాత్కు హాజరై వచ్చిన వారిలో ఇప్పటికే పలువురు కరోనా బారినపడి మృతి చెందారు.
అయితే.. దీనిని సీరియస్గా తీసుకున్న {{RelevantDataTitle}}