బిగ్ న్యూస్ : నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

ఇండియాలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతూనే వుంది. సంపూర్ణ లాక్ డౌన్ ను విధించిన కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. శనివారం రోజున రాత్రి 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా 35,494 శాంపిళ్ల టెస్టులు జరుగగా ఇందులో 2154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయ్యింది. తద్వారా ఇప్పటివరకు సింగల్ డే లో 2000కు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. మొత్తంగా నిన్న రాత్రి 9 గంటల వరకు ఇండియాలో 16,365 కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. 
 
ఇక ఇప్పటివరకు {{RelevantDataTitle}}