భార్య మాట వినలేదని ఉరి వేసుకున్న భర్త.. ఏం మాటో తెలుసా?
లాక్ డౌన్ కారణం గా పనుల్లేక పోవడం తో స్వగ్రామం వెళ్లిపోదామ ని భర్త నాగేంద్ర రెడ్డి చెబుతూ వస్తున్నాడు. అయితే అందుకు భార్గవి నిరాకరించింది. తాను ముండ్ల పాడు రాన ని తెగేసి చెప్పింది. భార్య తన మాట వినడం లేదని మనస్థాపాని కి గురైన భర్త నాగేంద్ర రెడ్డి అఘాయిత్యా నికి పాల్పడ్డాడు. ఇంట్లో నే ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతను భార్య మాటకే పోయాడా లేక ఇంకేదై నా కారణముందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు...అందుకే ఏదైనా క్షణి కావేశంలో తప్పు చేయకూడదని అంటున్నారు..