చైనా కరోనా గురుంచి పచ్చి నిజాలు.. నిగ్గు తేల్చిన 5 దేశాలు..?

praveen

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలుసిందే . అయితే ఈ మహమ్మారి వైరస్ చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వైరస్ సముద్ర జీవుల నుంచి వచ్చింది అని చైనా చెబుతుంటే లేదు.. ల్యాబ్  లో  సృష్టించారని పలు దేశాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  సంబంధించి మరోసారి చర్చ  మొదలైంది. ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతం వెలుగులోకి వస్తోంది. అదే 5 ఐస్ కి సంబంధించినటువంటి అంశం. అమెరికాతో పోటీగా మరో 5 దేశాలు కలిసి.. చైనా మీద దర్యాప్తు జరుపుతున్నటువంటి అంశంలో... తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక టెలిగ్రామ్ పత్రిక ఐదు దేశాల దర్యాప్తు లోని  కొన్ని ప్రాథమిక సూత్రాలను తేల్చి చెప్పారు. 

 


 ఇక ఈ నివేదికలో ఉన్న కీలకమైన అంశాలు ఏమిటి అంటే సముద్ర జీవుల ద్వారా కరోనా  పుట్టుకొచ్చిందని చైనా చెప్పడం పచ్చి అబద్ధం. అది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: