షాకింగ్ : విశాఖ వాసులకు పొంచి ఉన్న మరో మహా ప్రమాదం...?

Chakravarthi Kalyan
విశాఖ శివార్లలోని ఎల్ జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన విష వాయువు కారణంగా పది మంది వరకూ మృతి చెందారు. మరో 300 మంది వరకూ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం ప్రమాద ఘటన వార్తకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రసారం కాగానే.. విశాఖలో భారీ ప్రాణ నష్టం తప్పదేమో అన్న ఆందోళన అందరిలోనూ కనిపించింది. అయితే పది మంది ప్రాణాలు కోల్పోవడం చిన్న నష్టం కాకపోయినా.. ఊహించినంత భారీ ఉత్పాతం కాకపోవడం కాస్త ఊరట కలిగించింది.

అయితే.. విశాఖవాసులకు మరో ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే.. ఇప్పుడు ఈ గ్యాస్ ప్రమాదం నుంచి బయటపడినా... ఆ గ్యాస్ ప్రమాదం వారిపై చాలా కాలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ సైరీన్.. దీని రసాయన నామం C8H8. ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీలో వాడతారు. వైజాగ్ లో లీకైన గ్యాస్ ను స్టైరీన్ గ్యాస్ గా చెబుతున్నారు.


ఈ గ్యాస్ ను పీల్చినపుడు ఏమవుతుందని కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికుల మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని చాల మంది పరిశోధకులు పరిశీలించారు. మరొక విషయం ఏమంటే {{RelevantDataTitle}}