లాక్ డౌన్ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు... అమలులోకి కొత్త నిబంధనలు...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న 57 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2,157కు చేరింది. ఇప్పటివరకు 48 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
లాక్ డౌన్ వల్ల {{RelevantDataTitle}}