ఉమ్మేశాడు అడ్డంగా బుక్కయ్యాడు.. ఖుషి అవుతున్న పోలీసులు.. ఎందుకంటే?

Satvika
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది.. అదేంటంటే జన సాంద్రత ఎక్కువగా కనిపించకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.. లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేశారు..



అసలు విషయానికొస్తే ఓ వ్యక్తి ఉమ్ము వేశాడు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.. అదేంటంటే ఉమ్ము వేశాడు అడ్డంగా దొరికిపోయాడు.. అలా దొరికిన అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముద్దాయి కావడంతో అతన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళితే అతడో కిరాయి హంతకుడు. సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటాడు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి కోసం పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్నారు. అనూహ్యంగా బహిరంగంగా ఉమ్మేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాము వెతుకుతున్న మోస్ట్ {{RelevantDataTitle}}