తెలంగాణలో మరో మూడురోజులు భయానకమే..
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫలితంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఉదయం 7గంటలకే ఇంటి నుంచి అడుగుబయటపెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మధ్యాహ్నం అయితే.. నిప్పుల వర్షం కురిసినట్టే అనిపిస్తోంది. ఇక శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, {{RelevantDataTitle}}