ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆందోళనకరంగా కరోనా.... కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు ఇవే...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. {{RelevantDataTitle}}