భారత్ లో కరోనా ఉగ్రరూపం.. !
భారత్లో కరోనా విజృంభిస్తోంది. కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ పదో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 4వేల 500మంది కరోనా కాటుకు బలయ్యారు. మహారాష్ట్రలో కరోనా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. {{RelevantDataTitle}}