తెలంగాణలో మళ్లీ బస్సు చార్జీల మోత !

NAGARJUNA NAKKA

తెలంగాణలో మరోసారి బస్సు చార్జీలు పెరగనున్నాయి. వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తున్న అధికారులు.. ఆ దిశగా కసరత్తు మొదలెట్టారు.లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాల వివరాలతో పాటు.. ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. {{RelevantDataTitle}}