సౌత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు..

దక్షిణాది రాష్ట్రాలను కరోనా వణికిస్తుంది. గత కొద్దీ రోజులనుండి అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదుగా  ఈరోజు అంతకు మించి కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా తమిళనాడు లో ఈఒక్క రోజే 1149కేసులు నమోదుకావడం గమనార్హం అంతేకాదు ఈరోజు 13మంది కరోనా తో మరణించారు. ఆరాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,333కు చేరగా ఇప్పటివరకు 173మంది కరోనా తో మరణించారు. ఇక {{RelevantDataTitle}}