కరోనా భయం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరంటున్న సీఎం జగన్..!!
కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మహమ్మారి భయమే ప్రజల్లో కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా భూతం ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్లో కూడా {{RelevantDataTitle}}