వామ్మో.. తన శత్రువును కొట్టి చంపడమే కాదు.. రక్తం కూడా తాగాడట..?
దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి కేసులు.. మరణాలు మాత్రమే కాదు కొంత మంది మనుషులు ఉన్మాధులుగా మారుతున్నారు. లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా మద్యం షాపులు మూసి వేసిన సమయంలో కొంత మంది పిచ్చివాళ్లయ్యారు.. ఉన్మాధులుగా మారిపోయారు. ప్రస్తుతం మద్యం షాపులు తెరిచారు.. ఇక మద్యం సేవించి కొంత మంది శాడీజం ప్రదర్శిస్తున్నారు. ఇక దేశంలో కొంత కాలాంగా వరుసగా ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎన్ని దిశ కేసులు, {{RelevantDataTitle}}