కర్నూలులో పెళ్లింట విషాదం... తెల్లారితే పెళ్లి హడావిడి... అంతలోనే...?


కాగా  రాజ కుళ్లాయప్ప కు బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడం జరిగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిగా కర్నూల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడు మరణించినట్లు వైద్య అధికారులు ధ్రువీకరించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బంధువులు, కాలనీవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. అంతేకాకుండా పెళ్లికి హాజరు కావలసిన మేము ఇలా చావుకు రావాల్సి వచ్చింది అంటూ బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.