చైనా ఆలోచన అది.. భారత్ ఇచ్చిన బదులు ఇది..?

praveen

భారత్-చైనా సరిహద్దు లో రోజురోజుకు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మొన్నటి వరకు కేవలం భారత చైనా సరిహద్దుల్లో భారీ మొత్తంలో సైనికులు మోహరించటమే జరిగింది. కానీ తాజాగా అక్రమంగా చైనా దళం భారత సరిహద్దుల్లో కి దూసుకొచ్చి 20 మంది సైనికులను పొట్టన  పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తర్వాత

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: