పవన్‌కు షాక్...వాళ్ళని తిప్పేసుకుంటున్న జగన్...

M N Amaleswara rao

ఏడాది కాలంలో ఊహించని సంక్షేమ పథకాలు అమలు చేసి, సీఎం జగన్‌ సంక్షేమానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయారు. అసలు తొలిసారి సీఎం పీఠం ఎక్కి, దేశంలో ఏ సీఎం కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందివ్వలేదు. పైగా చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందించారు. ఈ విధంగా పథకాలు అందుతుండటంతో సీఎం జగన్‌కు ప్రజల మద్ధతు పెరిగిపోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కీలకంగా ఉండే కాపు సామాజికవర్గం మద్ధతు జగన్‌కు బాగానే పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

అసలు రాష్ట్రంలో కాపు ఓటర్లు ఎక్కువ స్థాయిలో ఉంటారు. వారు ఎక్కువ ఏ {{RelevantDataTitle}}