కరోనా రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలందరిలో భయాందోళన నెలకొంటుంది. ఎంతోమందిపై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై కన్నేసిన ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది పంజా విసురుతూ ఆస్పత్రి పాలు చేస్తుంది. అంతే కాకుండా ఎంతో మందిని మృత్యువు ఒడిలోకి కూడా చేరుస్తుంది మహమ్మారి ప్రాణాంతకమైన కరోనా వైరస్. ఈ క్రమంలోనే సామాన్యులు సెలబ్రెటీలు అధికారులు ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతు ఉండడంతో ప్రస్తుతం అందరూ కరోనా వైరస్ బారినపడి