కరోనా సెకండ్ వేవ్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

Malathiputhra
కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణం లో కేంద్రం రాష్ట్రాలని మరియు ప్రజలను అప్రమత్తం చేసింది .. .. ఈ మేరకు ఈరోజు సాయంత్రం కేంద్రం కరోనా కట్టడి కోసం  మార్గదర్శకాలని జారీ చేసింది .. కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాపిస్తున్న  నేపథ్యం లో మార్గదర్శకాలని కఠినంగా అమలు చేయాలనీ ఆదేశించింది .. నిబంధనలను అతిక్రమించిన వారిపై  చర్యలు  తీసుకోవాలని సూచించింది .. బయటి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ..మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించాలని తెలిపింది ..
ఈ నెల 30  కి కేంద్రం విధించిన నిబంధనలు పూర్తి కావడం తో ..కేంద్ర హోం శాఖ ఈరోజు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది ..ఈ నిబంధనలు {{RelevantDataTitle}}