భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా రాజస్థాన్ నుంచి కీలక నేతలు కొంతమంది అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా కొంత మంది వస్తున్నారు అనే విషయం తెలిసిందే. అయితే వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రచారం చేయడానికి జనసమీకరణ అనేది ఇప్పుడు బాగా ఇబ్బందికరంగా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.