రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. అన్ని కార్పొరేషన్లలోనూ బెజవాడ కార్పొరేషన్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నాయకులు.. రాజకీయంగా భిన్నమైన వాతావరణం .. ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి కీలక నేతలు ఉన్నారు. అదేసమయంలో టీడీపీలోనూ కీలక నేతలు ఉన్నా.. వారిలో వారు రగడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఎవరికివారుగా రాజకీయం చేస్తున్నా.. అందరి లక్ష్యం మాత్రం టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించడమే! ఈ క్రమంలో అందరూ కృషి చేస్తున్నారు.
వీరిలో
{{RelevantDataTitle}}