ఆ తల్లిదండ్రులను విధి వెక్కిరించింది.. పురిట్లో ఆడబిడ్డ.. అంతలో 18 నెలల కొడుకు..?
పిల్లలు పుట్టారని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోష పడి పోయారు. కానీ వారి సంతోషాన్ని విధి చిన్నచూపు చూసింది. మొదటిసారి పురిట్లోనే బిడ్డను కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. ఇక ఆ తర్వాత కొడుకు పుట్టగా ఎంతో అల్లారుముద్దుగా ఏ కష్టం రాకుండా చూసుకొంటున్నారు. ఇక 18 నెలల కొడుకే ప్రాణంగా బతుకుతున్నారు కానీ.. మరోసారి వారి ఆనందాన్ని చూసి విధి వెక్కిరించింది.. 18 నెలల కుమారుడు కూడా దూరం కావడంతో ఇక తల్లిదండ్రులు అంతుచిక్కని వేదనతో కుమిలిపోతున్నారు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
కర్నూలు {{RelevantDataTitle}}