ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?
ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. ఒక వైపు కరోనా కేసులు ఉంటే ఎలా నిర్వహిస్తారు ఠాట్ అసలు పరీక్షలు పెట్టడానికి లేదు అంటోంది విపక్షం. ఈ విషయంలో మొదట గద్దించింది {{RelevantDataTitle}}