ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

Satya
రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్న ముతక సామెత ఉంది. ఒకరు ఎడ్డేమంటే తెడ్డేమని బదులు ఇవ్వడమూ రాజకీయ జీవులకు అలవాటే. ఇపుడు ఏపీలో ఏ చిన్న విషయం అయినా సరే రాజకీయాల రొచ్చులో చిక్కుకుని విలవిలలాడుతోంది.
ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. ఒక వైపు కరోనా కేసులు ఉంటే ఎలా నిర్వహిస్తారు ఠాట్ అసలు పరీక్షలు పెట్టడానికి లేదు అంటోంది విపక్షం. ఈ విషయంలో మొదట గద్దించింది {{RelevantDataTitle}}