మన దేశ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 52 వేల మార్క్ను దాటింది. ఆల్టైమ్ హై రికార్డులు అధిగమిస్తున్నాయి. నిఫ్టీ సూచీ కూడా జోరుగా పరుగులు పెడుతోంది. అయితే స్టాక్ మార్కెట్ త్వరలోనే కుప్పకూలే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు వారు కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు.
వాటిలో మొదటిది.. స్టాక్ మార్కెట్ పెరగాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా పెరిగింది. ఈ అనూహ్యమైన పెరుగుదల నమ్మతగింద కాదు అని. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా గత
{{RelevantDataTitle}}