మన దేశం లోని భారత్ బయో టెక్ సంస్థ... కరోనా మహమ్మారి కి చెక్ పెట్టేం దుకు కోవాగ్జిన్ టీకా ను అభివృ ద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ భారత దేశ ప్రజలకు విజయవంతంగా ఇస్తోంది ఆరోగ్య శాఖ. కానీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్య వసర వినియోగం గుర్తింపు మాత్రం ఈ కోవాగ్జిన్ టీకా కు మాత్రం రాలే దు. ఈ గుర్తింపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది భారత్ బయోటెక్ సంస్థ. ఇక తాజాగా మరో సారి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఈ టీకా కు సంబంధిం చిన సాంకేతిక అంశాలపై... భారత్ బయోటెక్ సంస్థను మరిన్ని వివరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగినట్లు సమాచారం అందుతోంది. దీంతో కోవాగ్జిన్కు WHO గుర్తింపు రావడానికి మరికొంత కాలం సమయం పట్టనుంది. దీని ప్రభావం కో వాగ్జిన్ తీసుకుని విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల మీద చాలా స్పష్టంగా కన పడబోతుంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశా ల్లో చదువుకోసం వెళ్లాల నుకునే విద్యార్థులుకు ఇది అతి పెద్ద సమస్య.
కో వ్యాగ్జిన్కు WHO గుర్తింపు లేకపో తే, మిగతా ప్రపంచ దేశాలు ఏవీ దా న్ని గుర్తించే పరిస్థితి ఉండదు. వ్యాక్సిన్ వేసుకు న్నప్పటికీ, ఇతర దేశాల దృష్టిలో వ్యాక్సిన్ వేసు కోనట్టే లెక్క. భారత్ బయోటెక్ సంస్థ మాత్రం వ్యాక్సిన్ కు సంబంధించిన అన్ని వివరాలను WHOకి అందజేశామంటోంది. ఇటు భారత ఆరోగ్య శాఖ కూడా కోవాగ్జిన్కు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర పడుతుందని ప్రకటించింది. అయిన ప్పటికే WHO పదే ప దే క్లారిటీస్ తీసుకోవడం ఆందోళన కరంగా మారుతోంది. అయితే... దీనిపై త్వర లోనే క్లారిటీ రానుంది.